ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దు

తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయని సీపీ గౌస్‌ఆలం ఓ ప్రకటనలో తెలిపారు.

ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయని సీపీ గౌస్‌ఆలం ఓ ప్రకటనలో తెలిపారు.