విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్ లేదు : ఎస్పీ రాజేశ్చంద్ర
విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్ లేదు : ఎస్పీ రాజేశ్చంద్ర
విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్ లేదని, ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. సోమవారం జుక్కల్, మద్నూర్ మండలాల్లోని అంతర్రాష్ట చెక్ పోస్టులను ఎస్పీ తనిఖీ చేశారు.
విజయోత్సవ ర్యాలీలకు పర్మిషన్ లేదని, ప్రజలు ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. సోమవారం జుక్కల్, మద్నూర్ మండలాల్లోని అంతర్రాష్ట చెక్ పోస్టులను ఎస్పీ తనిఖీ చేశారు.