Change the Approach పద్ధతి మార్చుకోండి

Change the Approach ‘కొందరు మిల్లర్లు రైతుల వద్ద రెండు నుంచి ఐదు కేజీల వరకు అదనంగా ధాన్యం వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చించి. ఇది సరికాదు.. పద్ధతి మార్చుకోండి.’ అని సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ సూచించారు. నిబంధనల మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.

Change the Approach  పద్ధతి మార్చుకోండి
Change the Approach ‘కొందరు మిల్లర్లు రైతుల వద్ద రెండు నుంచి ఐదు కేజీల వరకు అదనంగా ధాన్యం వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చించి. ఇది సరికాదు.. పద్ధతి మార్చుకోండి.’ అని సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ సూచించారు. నిబంధనల మేరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు.