ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎ్స)లో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎ్సతో కలెక్టరేట్ కిక్కిరిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు 498 అర్జీలు అందజేశారు.
ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎ్స)లో వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎ్సతో కలెక్టరేట్ కిక్కిరిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు 498 అర్జీలు అందజేశారు.