Mid-Day Meals: సర్కార్ కీలక నిర్ణయం.. ఇక సెలవు రోజుల్లోనూ బడుల్లో మధ్యాహ్న భోజనం అమలు!

mid-day meals during school holidays in Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల కోసం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు..

Mid-Day Meals: సర్కార్ కీలక నిర్ణయం.. ఇక సెలవు రోజుల్లోనూ బడుల్లో మధ్యాహ్న భోజనం అమలు!
mid-day meals during school holidays in Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల కోసం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు..