మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యం కోసమే కాకుండా ఆత్మ రక్షణకూ దోహదపడుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ శత జయంతోత్సవాల సందర్భంగా జపాన్ షూటోకాన్ కరాటే కన్నిన్జు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అటల్జీ కరా టే టోర్నమెంట్ను ఎమ్మెల్యే నల్లమిల్లి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మార్షల్ ఆర్ట్స్ ఆరోగ్యం కోసమే కాకుండా ఆత్మ రక్షణకూ దోహదపడుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలోని టీటీడీ కళ్యాణ మండపంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ శత జయంతోత్సవాల సందర్భంగా జపాన్ షూటోకాన్ కరాటే కన్నిన్జు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అటల్జీ కరా టే టోర్నమెంట్ను ఎమ్మెల్యే నల్లమిల్లి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.