ఏపీ ప్రజలకు తీపికబురు.. సంక్రాంతి నుంచి ఉచితం, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు

AP All Citizen Services Through Mana Mitra: రాష్ట్ర ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలను వచ్చే సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌లోనే అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పారదర్శకత పెరిగి, ప్రజల సంతృప్తి స్థాయి పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తూ, ప్రజల సమయం ఆదా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు తీపికబురు.. సంక్రాంతి నుంచి ఉచితం, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు
AP All Citizen Services Through Mana Mitra: రాష్ట్ర ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలను వచ్చే సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌లోనే అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పారదర్శకత పెరిగి, ప్రజల సంతృప్తి స్థాయి పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. మనమిత్ర వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తూ, ప్రజల సమయం ఆదా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సీఎం పేర్కొన్నారు.