ఏపీలో 8 కొత్త నగరాలు.. ఈ ప్రాంతాల్లోనే.. దశ తిరిగింది!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఓడరేవుల సమీపంలో 8 కొత్త పారిశ్రామిక నగరాలను నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం వంటి పోర్టుల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక క్లస్టర్లతో ఈ నగరాలను నిర్మించనున్నారు. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం రూ. రూ.10,522 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించారు. సాగరమాల 2.0 నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పారిశ్రామిక నగరాలతో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఏపీలో 8 కొత్త నగరాలు.. ఈ ప్రాంతాల్లోనే.. దశ తిరిగింది!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఓడరేవుల సమీపంలో 8 కొత్త పారిశ్రామిక నగరాలను నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం వంటి పోర్టుల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక క్లస్టర్లతో ఈ నగరాలను నిర్మించనున్నారు. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం రూ. రూ.10,522 కోట్లతో ప్రతిపాదనలను రూపొందించారు. సాగరమాల 2.0 నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పారిశ్రామిక నగరాలతో అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.