ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కిలో రూ.18 మాత్రమే, మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh Wheat Flour Rs 18 Per Kg: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. జనవరి 1 నుంచి బియ్యంతో పాటు రాగులు, గోధుమ పిండి కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కొత్త సరుకుల పంపిణీకి కేంద్రం అంగీకారం తెలిపింది. జనవరి నుంచి బియ్యం బస్తాలపై క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. కిలో రూ.18 మాత్రమే, మంత్రి కీలక ప్రకటన
Andhra Pradesh Wheat Flour Rs 18 Per Kg: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. జనవరి 1 నుంచి బియ్యంతో పాటు రాగులు, గోధుమ పిండి కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కొత్త సరుకుల పంపిణీకి కేంద్రం అంగీకారం తెలిపింది. జనవరి నుంచి బియ్యం బస్తాలపై క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.