ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. ఏకంగా 40శాతం రాయితీ, రూ.50వేలు కడితే చాలు.. త్వరపడండి

AP Govt 40% Subsidy For Fisherman Equipment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది! రాయితీపై వేట సామగ్రిని అందిస్తోంది. ఇంజిన్, వల, బోటు వంటివి విడివిడిగా యూనిట్లుగా పొందవచ్చు. అర్హులైన బోటు యజమానులు ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఆగిపోయిన పథకాలను మళ్ళీ అమలు చేస్తూ, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది ఈ ప్రభుత్వం. ఈ రాయితీలపై మరిన్ని వివరాలకు మత్స్యాశాఖను సంప్రదించండి.

ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. ఏకంగా 40శాతం రాయితీ, రూ.50వేలు కడితే చాలు.. త్వరపడండి
AP Govt 40% Subsidy For Fisherman Equipment: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది! రాయితీపై వేట సామగ్రిని అందిస్తోంది. ఇంజిన్, వల, బోటు వంటివి విడివిడిగా యూనిట్లుగా పొందవచ్చు. అర్హులైన బోటు యజమానులు ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఆగిపోయిన పథకాలను మళ్ళీ అమలు చేస్తూ, మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది ఈ ప్రభుత్వం. ఈ రాయితీలపై మరిన్ని వివరాలకు మత్స్యాశాఖను సంప్రదించండి.