ఏపీలో వారందరికి భారీ ఊరట.. నేరుగా ఖాతాల్లోకే డబ్బులు, రూ. 12.85 కోట్లు విడుదల

ఈ ఏడాది ఏపీలో గోదావరి వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. చాలా మంది ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో బాధితులకు సాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా బాధితులకు తక్షణ సాయం కింద రూ. 12.85 కోట్లు విడుదల చేసింది. వీటిని నేరుగా బాధితుల ఖాతాల్లోకే పంపించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే మరింత సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీలో వారందరికి భారీ ఊరట.. నేరుగా ఖాతాల్లోకే డబ్బులు, రూ. 12.85 కోట్లు విడుదల
ఈ ఏడాది ఏపీలో గోదావరి వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. చాలా మంది ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో బాధితులకు సాయం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా బాధితులకు తక్షణ సాయం కింద రూ. 12.85 కోట్లు విడుదల చేసింది. వీటిని నేరుగా బాధితుల ఖాతాల్లోకే పంపించనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే మరింత సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.