గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రూ.10 లక్షలు : ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి

చేవెళ్ల పార్లమెంట్​పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్​లుగా గెలిపిస్తే ఎంపీ నిధుల నుంచి ఆయా గ్రామాల అభివృద్ధికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానని ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి తెలిపారు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రూ.10 లక్షలు : ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
చేవెళ్ల పార్లమెంట్​పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్​లుగా గెలిపిస్తే ఎంపీ నిధుల నుంచి ఆయా గ్రామాల అభివృద్ధికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానని ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి తెలిపారు