చెక్ పోస్ట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఇన్చార్జి గరిమా అగ్రవాల్
చెక్ పోస్ట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఇన్చార్జి గరిమా అగ్రవాల్
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెక్పోస్ట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, వాహన తనిఖీలు క్షుణ్ణంగా పరిశీలించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఇన్చార్జి గరిమా అగ్రవాల్ ఆదేశించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెక్పోస్ట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని, వాహన తనిఖీలు క్షుణ్ణంగా పరిశీలించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఇన్చార్జి గరిమా అగ్రవాల్ ఆదేశించారు.