ట్రంప్‌‌ను లెక్కచేయకుండా.. థాయ్-కంబోడియా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు, సైనికుడి మృతి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో కుదిరిన శాంతి ఒప్పందం విఫలం అయింది. థాయ్‌లాండ్‌-కంబోడియా సరిహద్దులో సోమవారం మళ్లీ సైనిక ఘర్షణలు తీవ్రమయ్యాయి. కంబోడియా దళాల కాల్పుల్లో ఒక థాయ్ సైనికుడు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా థాయ్ వైమానిక దళం రంగంలోకి దిగింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలపై భారీగా బాంబు దాడులు చేపట్టింది. ఈ ఘర్షణకు కంబోడియానే కారణమని థాయ్ దళాలు ఆరోపిస్తుండగా.. థాయ్ దళాలే కాల్పులు ప్రారంభించాయని కంబోడియా రక్షణ మంత్రిత్వశాఖ ఖండించింది.

ట్రంప్‌‌ను లెక్కచేయకుండా.. థాయ్-కంబోడియా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు, సైనికుడి మృతి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో కుదిరిన శాంతి ఒప్పందం విఫలం అయింది. థాయ్‌లాండ్‌-కంబోడియా సరిహద్దులో సోమవారం మళ్లీ సైనిక ఘర్షణలు తీవ్రమయ్యాయి. కంబోడియా దళాల కాల్పుల్లో ఒక థాయ్ సైనికుడు మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా థాయ్ వైమానిక దళం రంగంలోకి దిగింది. కంబోడియా పోస్టులు, ఆయుధ డిపోలపై భారీగా బాంబు దాడులు చేపట్టింది. ఈ ఘర్షణకు కంబోడియానే కారణమని థాయ్ దళాలు ఆరోపిస్తుండగా.. థాయ్ దళాలే కాల్పులు ప్రారంభించాయని కంబోడియా రక్షణ మంత్రిత్వశాఖ ఖండించింది.