తమిళనాడు మంత్రికి ఈడీ బిగ్ షాక్.. రూ.1,020 కోట్ల కేసు నమోదుకు కీలక ఆదేశాలు

తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూకు మరో బిగ్ షాక్ తగిలింది. రూ.1,020 కోట్ల భారీ అవినీతి ఆరోపణలపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి లేఖ రాసింది. అందులో టెండర్లు తెరవకముందే కాంట్రాక్టులను తారుమారు చేసి 10 శాతం వరకు లంచం తీసుకున్నారని ఆరోపించింది. మంత్రి సోదరుల నిర్మాణ సంస్థ దర్యాప్తులో భాగంగా ఈ ఆధారాలు లభించాయి. అయితే ఈ చర్యను అధికార డీఎంకే పార్టీ ఎన్నికల స్టంట్‌గా, ఈడీ దుర్వినియోగంగా అభివర్ణించింది.

తమిళనాడు మంత్రికి ఈడీ బిగ్ షాక్.. రూ.1,020 కోట్ల కేసు నమోదుకు కీలక ఆదేశాలు
తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూకు మరో బిగ్ షాక్ తగిలింది. రూ.1,020 కోట్ల భారీ అవినీతి ఆరోపణలపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి లేఖ రాసింది. అందులో టెండర్లు తెరవకముందే కాంట్రాక్టులను తారుమారు చేసి 10 శాతం వరకు లంచం తీసుకున్నారని ఆరోపించింది. మంత్రి సోదరుల నిర్మాణ సంస్థ దర్యాప్తులో భాగంగా ఈ ఆధారాలు లభించాయి. అయితే ఈ చర్యను అధికార డీఎంకే పార్టీ ఎన్నికల స్టంట్‌గా, ఈడీ దుర్వినియోగంగా అభివర్ణించింది.