తల్చుకుంటే ఇంకా ఎక్కువ విధ్వంసం చేసేవాళ్లం: పాక్‎కు మంత్రి రాజ్‎నాథ్ సింగ్ వార్నింగ్

పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌‌‌‌పై చేపట్టిన ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌లో తలుచుకుంటే ఇంకా ఎక్కువ విధ్వంసమే చేసి ఉండేవాళ్లమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌సింగ్​ అన్నారు. కానీ.. మన సైన్యం సంయమనం పాటించిందని, క్రమశిక్షణతో వ్వవహరించి అవసరమైన చర్యలు మాత్రమే తీసుకున్నదని తెలిపారు.

తల్చుకుంటే ఇంకా ఎక్కువ విధ్వంసం చేసేవాళ్లం: పాక్‎కు మంత్రి రాజ్‎నాథ్ సింగ్ వార్నింగ్
పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌‌‌‌పై చేపట్టిన ఆపరేషన్‌‌‌‌ సిందూర్‌‌‌‌‌‌‌‌లో తలుచుకుంటే ఇంకా ఎక్కువ విధ్వంసమే చేసి ఉండేవాళ్లమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌సింగ్​ అన్నారు. కానీ.. మన సైన్యం సంయమనం పాటించిందని, క్రమశిక్షణతో వ్వవహరించి అవసరమైన చర్యలు మాత్రమే తీసుకున్నదని తెలిపారు.