నేటితరం నటులకు స్ఫూర్తిప్రదాత మహానటి సావిత్రి అని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో, సావిత్రి 90వ జయంతి నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ సా విత్రి అభినయాన్ని మరెవ్వరూ అనుకరించ లేరని, సహజనటిగా తెలుగు, తమిళ చిత్రసీమలో రాణించారని అన్నారు.
నేటితరం నటులకు స్ఫూర్తిప్రదాత మహానటి సావిత్రి అని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో, సావిత్రి 90వ జయంతి నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ సా విత్రి అభినయాన్ని మరెవ్వరూ అనుకరించ లేరని, సహజనటిగా తెలుగు, తమిళ చిత్రసీమలో రాణించారని అన్నారు.