నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
ప్రజలందరు నిర్భయం గా ఓటు హక్కును వినియోగించుకోవాలని మందమర్రి సీఐ శశిధర్రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం చిర్రకుంట, పొన్నారం, వెంకటాపూర్, పులి మడుగు గ్రామాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహిం చారు.