నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రజలందరు నిర్భయం గా ఓటు హక్కును వినియోగించుకోవాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం చిర్రకుంట, పొన్నారం, వెంకటాపూర్‌, పులి మడుగు గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిం చారు.

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
ప్రజలందరు నిర్భయం గా ఓటు హక్కును వినియోగించుకోవాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం చిర్రకుంట, పొన్నారం, వెంకటాపూర్‌, పులి మడుగు గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిం చారు.