నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి నోటీస్!
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. తాజాగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రికి నోటీస్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.కె. శివకుమార్ పై ఈడీ పట్టు బిగిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్టోబర్ 3న దాఖలైన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారం కోరుతూ డీకేకు ఈడీ నోటీసు జారీ చేసింది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి.కె. శివకుమార్ పై ఈడీ పట్టు బిగిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్టోబర్ 3న దాఖలైన నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన కీలకమైన సమాచారం కోరుతూ డీకేకు ఈడీ నోటీసు జారీ చేసింది.