పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణం - టీటీడీకి బీహార్ ప్రభుత్వం అనుమతి

బిహార్‌ రాజధాని పాట్నాలో శ్రీవారి ఆలయం నిర్మించనున్నారు. 10.11 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మోకామా ఖాస్‌ ప్రాంతంలో ఈ స్థలాన్ని కేటాయించినట్టు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు బిహార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్‌ లేఖ రాశారు.

పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణం - టీటీడీకి బీహార్ ప్రభుత్వం అనుమతి
బిహార్‌ రాజధాని పాట్నాలో శ్రీవారి ఆలయం నిర్మించనున్నారు. 10.11 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మోకామా ఖాస్‌ ప్రాంతంలో ఈ స్థలాన్ని కేటాయించినట్టు టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు బిహార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్‌ లేఖ రాశారు.