ఇండియాలో ఉన్న తన భర్త రెండో పెండ్లికి సిద్ధమయ్యాడని.. న్యాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్కు చెందిన నికితా నాగ్దేవ్, విక్రమ్ నాగ్దేవ్ 2020 జనవరి 26న కరాచీలో పెండ్లి చేసుకున్నారు.
ఇండియాలో ఉన్న తన భర్త రెండో పెండ్లికి సిద్ధమయ్యాడని.. న్యాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ మహిళ విజ్ఞప్తి చేసింది. పాకిస్తాన్కు చెందిన నికితా నాగ్దేవ్, విక్రమ్ నాగ్దేవ్ 2020 జనవరి 26న కరాచీలో పెండ్లి చేసుకున్నారు.