పోలింగ్ శాతం, రిజల్ట్పై తొందరపాటు వద్దు.. డిసెంబర్ 9 సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం బంద్

గ్రామ పంచాయతీ పోలింగ్ శాతం, రిజల్ట్​విషయంలో క్రాస్​ చెక్ చేసుకొని ప్రకటించాలని, తొందరపాటుగా వ్యవహరిస్తే సమస్యలు వస్తాయని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి యంత్రాంగానికి సూచించారు. సోమవారం ఎంపీడీవో, ఎంపీవో, రిటర్నింగ్​ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్​మాట్లాడారు.

పోలింగ్ శాతం,  రిజల్ట్పై తొందరపాటు వద్దు.. డిసెంబర్ 9  సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం బంద్
గ్రామ పంచాయతీ పోలింగ్ శాతం, రిజల్ట్​విషయంలో క్రాస్​ చెక్ చేసుకొని ప్రకటించాలని, తొందరపాటుగా వ్యవహరిస్తే సమస్యలు వస్తాయని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి యంత్రాంగానికి సూచించారు. సోమవారం ఎంపీడీవో, ఎంపీవో, రిటర్నింగ్​ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో కలెక్టర్​మాట్లాడారు.