బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి : మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి : మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
కాంగ్రెస్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దని, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.