బెంగాల్‌లో గర్జించిన హిందువులు.. 6.5 లక్షల మందితో భగవద్గీత పారాయణం.. బాబ్రీ మసీదు నిర్మాణం వేళ..!

బెంగాల్‌లో హిందువులు కదం తొక్కారు. ఏకంగా 5 లక్షల మంది భగవద్గీత పారాయణం చేశారు. బాబ్రీ మసీదు తరహా మసీదు నిర్మాణం కోసం ఎమ్మెల్యే హుమాయున్ కబీర్.. శంకుస్థాపన చేసిన మరుసటి రోజునే కోల్‌కతాలో ఈ మెగా గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. గీత పారాయణం హిందువులందరినీ ఏకం చేయడానికి ఉత్తమ మార్గమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అంచనాలకు మించి ఈ కార్యక్రమంలో దాదాపు 6.5 లక్షల మంది హాజరయ్యారు.

బెంగాల్‌లో గర్జించిన హిందువులు.. 6.5 లక్షల మందితో భగవద్గీత పారాయణం.. బాబ్రీ మసీదు నిర్మాణం వేళ..!
బెంగాల్‌లో హిందువులు కదం తొక్కారు. ఏకంగా 5 లక్షల మంది భగవద్గీత పారాయణం చేశారు. బాబ్రీ మసీదు తరహా మసీదు నిర్మాణం కోసం ఎమ్మెల్యే హుమాయున్ కబీర్.. శంకుస్థాపన చేసిన మరుసటి రోజునే కోల్‌కతాలో ఈ మెగా గీతా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. గీత పారాయణం హిందువులందరినీ ఏకం చేయడానికి ఉత్తమ మార్గమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అంచనాలకు మించి ఈ కార్యక్రమంలో దాదాపు 6.5 లక్షల మంది హాజరయ్యారు.