భారతదేశానికి ట్రంప్ మరో బిగ్ షాక్.. ఈసారి బియ్యంపై అదనపు సుంకాలు..!

భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంపై అదనపు సుంకాలు విధించేందుకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి సంకేతాలు ఇచ్చారు. అమెరికన్ రైతులను కాపాడేందుకు గానూ భారత్, చైనా, థాయ్‌లాండ్‌ల నుంచి వస్తున్న చౌకైన డంపింగ్‌ను నియంత్రించడానికి టారిఫ్‌లు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 10 నుంచి ఢిల్లీలో ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పంద చర్చలు జరగనున్న తరుణంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం వాణిజ్య సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మోసం చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులతో సమావేశంలో ట్రంప్ హామీ ఇచ్చారు.

భారతదేశానికి ట్రంప్ మరో బిగ్ షాక్.. ఈసారి బియ్యంపై అదనపు సుంకాలు..!
భారత్ నుంచి దిగుమతి అవుతున్న బియ్యంపై అదనపు సుంకాలు విధించేందుకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి సంకేతాలు ఇచ్చారు. అమెరికన్ రైతులను కాపాడేందుకు గానూ భారత్, చైనా, థాయ్‌లాండ్‌ల నుంచి వస్తున్న చౌకైన డంపింగ్‌ను నియంత్రించడానికి టారిఫ్‌లు పెంచాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 10 నుంచి ఢిల్లీలో ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పంద చర్చలు జరగనున్న తరుణంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం వాణిజ్య సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మోసం చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులతో సమావేశంలో ట్రంప్ హామీ ఇచ్చారు.