మహబూబ్నగర్ జిల్లాలో లెక్క తేలింది.. పోరు మిగిలింది..రెండో విడత విత్డ్రాలు కంప్లీట్
మహబూబ్నగర్ జిల్లాలో లెక్క తేలింది.. పోరు మిగిలింది..రెండో విడత విత్డ్రాలు కంప్లీట్
సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ప్రచార పర్వం జోరుగా సాగుతుండగా.. ఆదివారం నుంచి రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లోనూ ప్రచారం ప్రారంభమైంది.
సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ప్రచార పర్వం జోరుగా సాగుతుండగా.. ఆదివారం నుంచి రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లోనూ ప్రచారం ప్రారంభమైంది.
పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి, ఇన్చార్జి...