విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించింది.

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. సెలవు రోజుల్లోనూ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నట్టుగా వెల్లడించింది.