వరిశాంను పంచాయతీగా ఏర్పాటు చేయాలి

: పైడిభీమ వరం నుంచి వరిశాంను విభజించి పంచాయతీగా ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావును కలిసి వినతిపత్రం అందించారు.

వరిశాంను పంచాయతీగా ఏర్పాటు చేయాలి
: పైడిభీమ వరం నుంచి వరిశాంను విభజించి పంచాయతీగా ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావును కలిసి వినతిపత్రం అందించారు.