Telangana: తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రూ.103 కోట్లతో రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
Telangana: తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రూ.103 కోట్లతో రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
Telangana: తెలంగాణలో మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు పట్టాలెక్కనున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ రహదారి, రైల్వే అనుసంధాన ప్రాజెక్టులు వెన్నెముకగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
Telangana: తెలంగాణలో మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు పట్టాలెక్కనున్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ రహదారి, రైల్వే అనుసంధాన ప్రాజెక్టులు వెన్నెముకగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..