అయ్యో దేవుడా.. బడికి సెలవు కావడంతో అరటి తోటకు వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవు రోజున సరదాగా నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు, 12 ఏళ్ల శశి, 10 ఏళ్ల దీపన్ మృతి చెందారు. లోతు తెలియక నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఆ రెండు కుటుంబాల్లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయ్యో దేవుడా.. బడికి సెలవు కావడంతో అరటి తోటకు వెళ్లారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెలవు రోజున సరదాగా నీటి కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు, 12 ఏళ్ల శశి, 10 ఏళ్ల దీపన్ మృతి చెందారు. లోతు తెలియక నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఆ రెండు కుటుంబాల్లోనూ, గ్రామంలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.