యుద్ధం తర్వాత భారత్-ఇరాన్ సంబంధాలు మరింత బలపడతాయా? మోజ్తబా ఖమేనీ ప్రతినిధి కీలక ప్రకటన

భారత్, ఇరాన్ మధ్య వేల సంవత్సరాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలోనే పురాతన నాగరికతలు కలిగిన దేశాల్లో భారత్, ఇరాన్‌ కూడా ఉన్నాయి. ఇక, ఇండియా 5 వేల ఏళ్ల కిందటే ఇరాన్‌తో వాణిజ్యం చేసింది. కాగా, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రస్తుతం నెలకున్న పరిస్థితులు, భారత్, ఇరాన్ మధ్య సంబంధాల గురించి ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఈ బంధం మరింత బలపడుతుందని ఆయన చెప్పారు.

యుద్ధం తర్వాత భారత్-ఇరాన్ సంబంధాలు మరింత బలపడతాయా? మోజ్తబా ఖమేనీ ప్రతినిధి కీలక ప్రకటన
భారత్, ఇరాన్ మధ్య వేల సంవత్సరాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలోనే పురాతన నాగరికతలు కలిగిన దేశాల్లో భారత్, ఇరాన్‌ కూడా ఉన్నాయి. ఇక, ఇండియా 5 వేల ఏళ్ల కిందటే ఇరాన్‌తో వాణిజ్యం చేసింది. కాగా, పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రస్తుతం నెలకున్న పరిస్థితులు, భారత్, ఇరాన్ మధ్య సంబంధాల గురించి ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఈ బంధం మరింత బలపడుతుందని ఆయన చెప్పారు.