kumaram bheem asifabad-ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, సిబ్బంది హజరు రిజిస్టర్‌, వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్‌ హజరు వివరాలను పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజలకు వైద్యులు అందిస్తున్న సేవలు, అల్పహారం, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది విదుల పట్ల సమయపాలన పాటించాలని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.

kumaram bheem asifabad-ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రికి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ హరిత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని వార్డులు, సిబ్బంది హజరు రిజిస్టర్‌, వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్‌ హజరు వివరాలను పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రజలకు వైద్యులు అందిస్తున్న సేవలు, అల్పహారం, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది విదుల పట్ల సమయపాలన పాటించాలని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.