kumaram bheem asifabad- ప్రజలకు అవగాహన కల్పించాలి

జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్ర మం ఈనెల 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించాల్సి ఉన్నందున జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌తో కలిసి జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, రెడ్‌క్రాస్‌ సోసైటీలో సభ్యత్వం, తపాలశాఖలో ప్రదానమంత్రి జీవన్‌ జ్యోతి పథకం కింద బీమా పాలసీ ఆంశాలపై బుధవారం సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- ప్రజలకు అవగాహన కల్పించాలి
జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్ర మం ఈనెల 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించాల్సి ఉన్నందున జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో డీపీఆర్‌వో సంపత్‌కుమార్‌తో కలిసి జిల్లా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, రెడ్‌క్రాస్‌ సోసైటీలో సభ్యత్వం, తపాలశాఖలో ప్రదానమంత్రి జీవన్‌ జ్యోతి పథకం కింద బీమా పాలసీ ఆంశాలపై బుధవారం సమావేశం నిర్వహించారు.