ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే చర్యలు

జిల్లాలో చేపట్టిన ఽధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో పాటు రైస్‌మిల్లర్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అన్నారు. సిరిసిల జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే చర్యలు
జిల్లాలో చేపట్టిన ఽధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో పాటు రైస్‌మిల్లర్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అన్నారు. సిరిసిల జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు