సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వినూత్న చర్య చేపట్టారు. సోమవారం (జూన్ 15) తన స్వగ్రామ ప్రాంతమైన నాగ్లా తరైలోని ప్రైవేట్ నివాసం వద్ద స్వయంగా నాగలి పట్టి పొలం దున్నారు. అనంతరం పొలంలో ఆవు పేడతో తయారుచేసిన సహజ ఎరువును చల్లి సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతను రైతులకు చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లి బిష్ణా దేవి కూడా పాల్గొనడం విశేషం.
సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి వినూత్న చర్య చేపట్టారు. సోమవారం (జూన్ 15) తన స్వగ్రామ ప్రాంతమైన నాగ్లా తరైలోని ప్రైవేట్ నివాసం వద్ద స్వయంగా నాగలి పట్టి పొలం దున్నారు. అనంతరం పొలంలో ఆవు పేడతో తయారుచేసిన సహజ ఎరువును చల్లి సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతను రైతులకు చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన తల్లి బిష్ణా దేవి కూడా పాల్గొనడం విశేషం.