యుద్ధం ముగియడంతో పసిడికి మళ్లీ డిమాండ్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
యుద్ధం ముగియడంతో పసిడికి మళ్లీ డిమాండ్.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
పశ్చిమాసియా యుద్ధం ముగిసిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోయాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్స్ను పెంచదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో, ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మళ్లుతున్నారు. ఫలితంగా పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.
పశ్చిమాసియా యుద్ధం ముగిసిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోయాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్స్ను పెంచదన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో, ఇన్వెస్టర్లు మళ్లీ బంగారం వైపు మళ్లుతున్నారు. ఫలితంగా పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.