మమతా బెనర్జీ, మహువా మోయిత్రా కి లీగల్ నోటీసులు పంపిన ఎంపీ కాకోలి ఘోష్ కుమారుడు!

మాజీ సీఎం మమతా బెనర్జీ, ఎంపీ మహువా మోయిత్రా సహా పలువురు టీఎంసీ నేతలకు రెబెల్ ఎంపీ కాకోలి ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ లీగల్ నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మమతా బెనర్జీ, మహువా మోయిత్రా కి లీగల్ నోటీసులు పంపిన ఎంపీ కాకోలి ఘోష్ కుమారుడు!
మాజీ సీఎం మమతా బెనర్జీ, ఎంపీ మహువా మోయిత్రా సహా పలువురు టీఎంసీ నేతలకు రెబెల్ ఎంపీ కాకోలి ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ లీగల్ నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.