‘కడ్డితంత్రి’ కళాకారుడికి కేంద్ర పురస్కారం

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు దురిశెట్టి రామయ్య.. కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు.

‘కడ్డితంత్రి’ కళాకారుడికి కేంద్ర పురస్కారం
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన జానపద కళాకారుడు దురిశెట్టి రామయ్య.. కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు.