లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై దక్షిణాది ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్, రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిపై దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై దక్షిణాది ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్, రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దీనిపై దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు.