అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకుని, హర్మూజ్ దాటిన రెండు నౌకలు

రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయని భావించారు. కానీ, పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇరాన్, అమెరికా మధ్య శనివారం జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం జరగకుండానే ముగిశాయి. దీనికి ఇరాన్ అనుసరించి విధానమే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు, హర్మూజ్ జల సంధిని తెరవడానికి ఒప్పుకుని ఇరాన్ సీజ్‌ఫైర్‌ నిబంధనలను ఉల్లంఘించిందని మండిపడుతున్నారు. దీంతో ఇరాన్ పోర్టులను దిగ్బంధించింది.

అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకుని, హర్మూజ్ దాటిన రెండు నౌకలు
రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయని భావించారు. కానీ, పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇరాన్, అమెరికా మధ్య శనివారం జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఒప్పందం జరగకుండానే ముగిశాయి. దీనికి ఇరాన్ అనుసరించి విధానమే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు, హర్మూజ్ జల సంధిని తెరవడానికి ఒప్పుకుని ఇరాన్ సీజ్‌ఫైర్‌ నిబంధనలను ఉల్లంఘించిందని మండిపడుతున్నారు. దీంతో ఇరాన్ పోర్టులను దిగ్బంధించింది.