నేటి నుంచే జనాభా గణన షురూ.. 8 రాష్ట్రాల్లో ఇంటింటికీ వెళ్లనున్న ఎన్యూమరేటర్లు

జనాభా గణన - 2027లో భాగంగా నేటి నుంచి మొదటి దశ ప్రారంభమైంది. కర్ణాటక, ఢిల్లీ సహా 8 రాష్ట్రాల్లో ఎన్యూమరేటర్లు సర్వేను ప్రారంభించారు.

నేటి నుంచే జనాభా గణన షురూ.. 8 రాష్ట్రాల్లో ఇంటింటికీ వెళ్లనున్న ఎన్యూమరేటర్లు
జనాభా గణన - 2027లో భాగంగా నేటి నుంచి మొదటి దశ ప్రారంభమైంది. కర్ణాటక, ఢిల్లీ సహా 8 రాష్ట్రాల్లో ఎన్యూమరేటర్లు సర్వేను ప్రారంభించారు.