దళిత, గిరిజన, బడు గు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఆయన ఫొటోకు సీఎం నివాళులర్పించారు.
దళిత, గిరిజన, బడు గు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ఆయన ఫొటోకు సీఎం నివాళులర్పించారు.