ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు : మంగళపూడి వెంకటేశ్వర్లు
ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ మంగళపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ను పరిశీలించారు.