డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి పోరాటం ఉద్ధృతం.. ప్రధాని మోదీకి లేఖ, లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం

గత కొన్ని రోజులుగా డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా కేంద్రంపై తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయొద్దని డిమాండ్ చేస్తున్న రేవంత్.. ఇప్పటికే కేంద్రానికి కీలక ప్రతిపాదనలు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేంద్రం డీలిమిటేషన్‌పై ప్రతిపాదనలు విడుదల చేయడంతో.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కోరారు.

డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి పోరాటం ఉద్ధృతం.. ప్రధాని మోదీకి లేఖ, లోక్‌సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం
గత కొన్ని రోజులుగా డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా కేంద్రంపై తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయొద్దని డిమాండ్ చేస్తున్న రేవంత్.. ఇప్పటికే కేంద్రానికి కీలక ప్రతిపాదనలు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ కేంద్రం డీలిమిటేషన్‌పై ప్రతిపాదనలు విడుదల చేయడంతో.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కోరారు.