వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు 2026–27 ఆర్థిక సంవ త్సరానికి అందించే రూ.14 వేల కోట్ల టారిఫ్ సబ్సిడీకి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ట్రాన్స్కో సంస్థకు చెల్లింపులు జరిగేలా విద్యుత్శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు 2026–27 ఆర్థిక సంవ త్సరానికి అందించే రూ.14 వేల కోట్ల టారిఫ్ సబ్సిడీకి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ట్రాన్స్కో సంస్థకు చెల్లింపులు జరిగేలా విద్యుత్శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ఉత్తర్వులు జారీ చేశారు.