స్వర్ణ రథం ఎత్తు పెంచుతాం

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ రథాన్ని ఎత్తు పెంచడానికి ఆలయ బోర్డు తీర్మానించింది, మంగళవారం ఆలయ సమావేశ మందిరంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది.

స్వర్ణ రథం ఎత్తు పెంచుతాం
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ రథాన్ని ఎత్తు పెంచడానికి ఆలయ బోర్డు తీర్మానించింది, మంగళవారం ఆలయ సమావేశ మందిరంలో ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది.