సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అతని కొడుకు ఇలియాస్, మరి కొందరిపై చర్య తీసుకోవాలని కోరుతూ పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రఖర్రెడ్డి భార్య, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ శుక్రవారం ఎస్పీ రాజేశ్చంద్రను కలిసి ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో తనపై అభ్యంతకర పోస్టులు పెడుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అతని కొడుకు ఇలియాస్, మరి కొందరిపై చర్య తీసుకోవాలని కోరుతూ పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రఖర్రెడ్డి భార్య, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ శుక్రవారం ఎస్పీ రాజేశ్చంద్రను కలిసి ఫిర్యాదు చేశారు.