రాజకీయాలు కాదు నాకు ప్రజలే ముఖ్యం.. ఎంపీ ఈటల మరో ఆసక్తికర వ్యాఖ్యలు

మూసీ పునరుజ్జీవనానికి తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇండ్లను కూల్చడం సరైంది కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

రాజకీయాలు కాదు నాకు ప్రజలే ముఖ్యం.. ఎంపీ ఈటల మరో ఆసక్తికర వ్యాఖ్యలు
మూసీ పునరుజ్జీవనానికి తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇండ్లను కూల్చడం సరైంది కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.