హర్మూజ్ జలసంధిలో భారత్‌కు షాకిచ్చిన ఇరాన్.. నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు

హర్మూజ్‌ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు భారతీయ నౌకలపై కాల్పులు జరపడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. భారత జెండాలతో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. అయితే ఈ కాల్పుల్లో నౌకలోని ట్యాంకర్లు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. భారత్‌లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.

హర్మూజ్ జలసంధిలో భారత్‌కు షాకిచ్చిన ఇరాన్.. నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు
హర్మూజ్‌ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు భారతీయ నౌకలపై కాల్పులు జరపడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. భారత జెండాలతో ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. అయితే ఈ కాల్పుల్లో నౌకలోని ట్యాంకర్లు, సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. భారత్‌లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.