169 కిలోమీటర్లు.. 17 స్టేషన్‌లు

గుంటూరు నుంచి కనిగిరి వరకూ ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు నడపాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చుతోంది. మరికొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుంది. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.

169 కిలోమీటర్లు.. 17 స్టేషన్‌లు
గుంటూరు నుంచి కనిగిరి వరకూ ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు నడపాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చుతోంది. మరికొద్ది రోజుల్లోనే పట్టాలెక్కనుంది. గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.